TELUGU NEWS

APSRTC ANOUNCE 20 PERCENT DISCOUNT ON LAST CEATES

బస్సులో చివరి సీట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. డీలక్స్సూపర్ లగ్జరీఇంద్రగరుడగరుడ ప్లస్అమరావతి దూరప్రాంత సర్వీసుల్లోని చివరి రెండు వరసల్లో ఉండే తొమ్మిది సీట్లకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం బస్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అడ్వాన్స్ రిజర్వేషన్‌తోపాటు ............MORE


చితకొట్టినడివిలియర్స్


జోహన్నస్‌ బర్గ్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 9వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బట్లర్ 54(24 బంతుల్లో,4 ఫోర్లు,4 సిక్సర్లు)పరుగుల సహాయంతో నిర్ణీత 20 ఓవర్లలో.......MORE 


No comments:

Post a Comment